AP EPASS Scholarship e-KYC 2026: ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. స్కాలర్షిప్ & ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడానికి మెయిన్ కారణం ఇదే!
AP EPASS Scholarship e-KYC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ, పీజీ వంటి కోర్సులు చదువుతున్న విద్యార్థులకు కీలక సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం అందించే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే AP EPASS e-KYC 2026 తప్పనిసరిగా పూర్తి చేయాలి. చాలా మంది విద్యార్థులకు నిధులు విడుదల అయినప్పటికీ, … Read more